1. సినీ నిర్మాత అశోక్ అమృత్రాజ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన యూనివర్సిటీ ఏది?
1) కేంబ్రిడ్జ్
2) ఈస్ట్ లండన్
3) స్టాన్ ఫోర్డ్
4) హార్వర్డ్
Answer. 2
వివరణ:భారతీయ అమెరికన్ సినీ నిర్మాత, భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు అయిన అశోక్ అమృత్రాజ్ను ఈస్ట్ లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అమృత్రాజ్ నిర్మాతగా హాలీవుడ్లో సుమారు 100 చిత్రాలు నిర్మించారు. ఆయన ఆటోబయోగ్రఫీ ‘అడ్వాంటేజ్ హాలీవుడ్’.
1) కేంబ్రిడ్జ్
2) ఈస్ట్ లండన్
3) స్టాన్ ఫోర్డ్
4) హార్వర్డ్
Answer. 2
వివరణ:భారతీయ అమెరికన్ సినీ నిర్మాత, భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు అయిన అశోక్ అమృత్రాజ్ను ఈస్ట్ లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అమృత్రాజ్ నిర్మాతగా హాలీవుడ్లో సుమారు 100 చిత్రాలు నిర్మించారు. ఆయన ఆటోబయోగ్రఫీ ‘అడ్వాంటేజ్ హాలీవుడ్’.
2. ప్రపంచ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఏ దేశానికి చెందిన యాంటీ-డోపింగ్ ఏజెన్సీని సస్పెండ్ చేసింది?
1) రష్యా
2) అండోర్రా
3) ఉక్రెయిన్
4) బొలీవియా
Answer. 1
1) రష్యా
2) అండోర్రా
3) ఉక్రెయిన్
4) బొలీవియా
Answer. 1
3. ఎగుమతులు పెంచుకోవడానికి రాజస్థాన్ ఏ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) న్యూ జెర్సీ
2) ఈస్ట్ లండన్
3) న్యూ సౌత్ వేల్స్
4) దక్షిణ ఆస్ట్రేలియా
Answer. 4
1) న్యూ జెర్సీ
2) ఈస్ట్ లండన్
3) న్యూ సౌత్ వేల్స్
4) దక్షిణ ఆస్ట్రేలియా
Answer. 4
4. ఈజిప్ట్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించటానికి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది?
1) చైనా
2) కెనడా
3) రష్యా
4)ఆస్ట్రేలియా
Answer. 3
ఈజిప్ట్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను ‘డాబా’ వద్ద రష్యా నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్లో మూడోతరానికి చెందిన నాలుగు రియాక్టర్లను నిర్మించనున్నారు.
1) చైనా
2) కెనడా
3) రష్యా
4)ఆస్ట్రేలియా
Answer. 3
ఈజిప్ట్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను ‘డాబా’ వద్ద రష్యా నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్లో మూడోతరానికి చెందిన నాలుగు రియాక్టర్లను నిర్మించనున్నారు.
5. పెట్టుబడులు ఆకర్షించటానికి ‘రిసర్జెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2015’ను నిర్వహించిన రాష్ట్రం ఏది?
1) కేరళ
2) గోవా
3) రాజస్థాన్
4) నాగాలాండ్
Answer.3
వివరణ:రిసర్జెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2015లో రూ. 3.3 లక్షల కోట్ల విలువైన 295 అవగాహన ఒప్పందాలపై రాజస్థాన్ సంతకం చేసింది.
1) కేరళ
2) గోవా
3) రాజస్థాన్
4) నాగాలాండ్
Answer.3
వివరణ:రిసర్జెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2015లో రూ. 3.3 లక్షల కోట్ల విలువైన 295 అవగాహన ఒప్పందాలపై రాజస్థాన్ సంతకం చేసింది.
6. కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు విదేశీ భాషగా దేన్ని చేర్చారు?
1) రష్యన్
2) జర్మన్
3) ఫ్రెంచి
4) స్పానిష్
Answer. 2
వివరణ:నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986లో మూడు భాషల బోధనకు అనుమతి ఉంది. మూడో భాషగా సంస్కృతం లేదా జర్మన్ చదివే అవకాశం విద్యార్థులకు ఉంది.
1) రష్యన్
2) జర్మన్
3) ఫ్రెంచి
4) స్పానిష్
Answer. 2
వివరణ:నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986లో మూడు భాషల బోధనకు అనుమతి ఉంది. మూడో భాషగా సంస్కృతం లేదా జర్మన్ చదివే అవకాశం విద్యార్థులకు ఉంది.
7. 23వ ఆసియా - పసిఫిక్ ఆర్థికవేత్తల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) దోహ
2) సింగపూర్
3) బీజింగ్
4) మనీలా
Answer.4
వివరణ:‘ఉత్తమ ప్రపంచాన్ని నిర్మాద్దాం’ అనే ఇతివృత్తంతో ఆసియా - ఫసిఫిక్ దేశాల (అపెక్) ఆర్థిక వేత్తల సమావేశం జరిగింది. అపెక్ వ్యవస్థాపక సభ్యదేశాలు - ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, యూఎస్ఏ.
1) దోహ
2) సింగపూర్
3) బీజింగ్
4) మనీలా
Answer.4
వివరణ:‘ఉత్తమ ప్రపంచాన్ని నిర్మాద్దాం’ అనే ఇతివృత్తంతో ఆసియా - ఫసిఫిక్ దేశాల (అపెక్) ఆర్థిక వేత్తల సమావేశం జరిగింది. అపెక్ వ్యవస్థాపక సభ్యదేశాలు - ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, యూఎస్ఏ.
8. ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ జ్యోతి యోజన’ ద్వారా దేశంలోని అన్ని గ్రామాలను ఎప్పటిలోగా విద్యుదీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) మార్చి 2017
2) మార్చి 2018
3) మార్చి 2019
4) మార్చి 2020
ANSWER.1
వివరణ:దేశంలోని అన్ని గ్రామాలకు మార్చి 2017లోగా విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొచ్చిలో జరిగిన రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, సంప్రదాయేతర శక్తి, గనుల శాఖ మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
1) మార్చి 2017
2) మార్చి 2018
3) మార్చి 2019
4) మార్చి 2020
ANSWER.1
వివరణ:దేశంలోని అన్ని గ్రామాలకు మార్చి 2017లోగా విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొచ్చిలో జరిగిన రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, సంప్రదాయేతర శక్తి, గనుల శాఖ మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
9. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో రెండో అతి పెద్ద వాటాదారు దేశం ఏది?
1) చైనా
2) ఇండియా
3) రష్యా
4) వియత్నాం
ANSWER.
వివరణ:ఆసియా - పసిఫిక్ ప్రాంతాల్లో మౌలిక వసతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ... ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దీని అధీకృత మూలధనం 100 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇందులో సభ్య దేశాలు 53.
1) చైనా
2) ఇండియా
3) రష్యా
4) వియత్నాం
ANSWER.
వివరణ:ఆసియా - పసిఫిక్ ప్రాంతాల్లో మౌలిక వసతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ... ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దీని అధీకృత మూలధనం 100 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇందులో సభ్య దేశాలు 53.
10. ఇటీవల పశువుల ఆరోగ్యం కోసం ఏ దేశంతో భారత్ ఒప్పందం చేసుకుంది?
1) బ్రెజిల్
2) మయన్మార్
3) చైనా
4) వియత్నాం
Answer.4
1) బ్రెజిల్
2) మయన్మార్
3) చైనా
4) వియత్నాం
Answer.4
11. ఆసియా అభివృద్ధి బ్యాంక్కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
1) స్వాతి దండేకర్
2) రాబర్ట్ ఎమ్. ఓర్
3) లోవహన్
4) అమితా అగర్వాల్
Answer. 1
1) స్వాతి దండేకర్
2) రాబర్ట్ ఎమ్. ఓర్
3) లోవహన్
4) అమితా అగర్వాల్
Answer. 1
12. 8వ జూనియర్ ఆసియా పురుషుల హాకీ కప్ విజేత ఎవరు?
1) పాకిస్థాన్
2) భారత్
3) చైనా
4) మలేషియా
Answer. 2
వివరణ:మలేషియాలో జరిగిన 8వ జూనియర్ పురుషుల హాకీ కప్ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్థాన్ను భారత్ ఓడించింది. ఉత్తమ గోల్కీపర్గా వికాస్ దహిమా, ఉత్తమ ఆటగాడిగా శాహ్రల్ సాబహ్ నిలిచారు. ఫెయిర్ ప్లే అవార్డు జపాన్ జట్టుకు దక్కింది.
1) పాకిస్థాన్
2) భారత్
3) చైనా
4) మలేషియా
Answer. 2
వివరణ:మలేషియాలో జరిగిన 8వ జూనియర్ పురుషుల హాకీ కప్ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్థాన్ను భారత్ ఓడించింది. ఉత్తమ గోల్కీపర్గా వికాస్ దహిమా, ఉత్తమ ఆటగాడిగా శాహ్రల్ సాబహ్ నిలిచారు. ఫెయిర్ ప్లే అవార్డు జపాన్ జట్టుకు దక్కింది.
13. ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థలో 10% ఈక్విటీ మూలధనాన్ని ఉపసంహరించు కోవడానికిఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతినిచ్చింది?
1) ఓఎన్జీసీ
2) ఎన్ఎమ్డీసీ
3) ఎల్ఐసీ
4) కోల్ ఇండియా
Answer. 4
వివరణ:కోల్ ఇండియాలో 10% ఈక్విటీ అమ్మడం ద్వారా రూ. 21137.71 కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోనుంది.
1) ఓఎన్జీసీ
2) ఎన్ఎమ్డీసీ
3) ఎల్ఐసీ
4) కోల్ ఇండియా
Answer. 4
వివరణ:కోల్ ఇండియాలో 10% ఈక్విటీ అమ్మడం ద్వారా రూ. 21137.71 కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోనుంది.
14. క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ద్వారా దేశంలోని ఎన్ని పోలీసు స్టేషన్లను అనుసంధానం చేయనున్నారు?
1) 30 వేలు
2) 20 వేలు
3) 15 వేలు
4) 10 వేలు
Answer. 3
వివరణ:దేశంలో క్రిమినల్ జస్టిస్ విధానాలను పునరుద్ధరించడానికి కేంద్ర హోం శాఖ రెండు ప్రాజెక్టులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 15 వేల పోలీసు స్టేషన్లు, 5000 పోలీసు అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయనున్నారు.
1) 30 వేలు
2) 20 వేలు
3) 15 వేలు
4) 10 వేలు
Answer. 3
వివరణ:దేశంలో క్రిమినల్ జస్టిస్ విధానాలను పునరుద్ధరించడానికి కేంద్ర హోం శాఖ రెండు ప్రాజెక్టులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 15 వేల పోలీసు స్టేషన్లు, 5000 పోలీసు అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయనున్నారు.
15. ఇంధన సర్ ఛార్జీల్లో ఫిక్సింగ్కు పాల్పడినందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాఏ సంస్థలకు భారీ జరిమానా విధించింది?
i) జెట్ ఎయిర్వేస్
ii) స్పైస్ జెట్
iii) ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్
1) i మాత్రమే
2) ii మాత్రమే
3) i, ii
4) i, ii & iii
Answer: 4
వివరణ:కాంపిటీషన్ యాక్ట్ 2002, సెక్షన్ 19(1) ప్రకారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా... జెట్ ఎయిర్ వేస్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, స్పైస్ జెట్ లిమిటెడ్ల మీద చర్య తీసుకుంది. ఈ సంస్థలు ఇంధన సర్ ఛార్జీల నిబంధనలు ఉల్లంఘించి ఫిక్సింగ్లకు పాల్పడ్డాయి.
i) జెట్ ఎయిర్వేస్
ii) స్పైస్ జెట్
iii) ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్
1) i మాత్రమే
2) ii మాత్రమే
3) i, ii
4) i, ii & iii
Answer: 4
వివరణ:కాంపిటీషన్ యాక్ట్ 2002, సెక్షన్ 19(1) ప్రకారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా... జెట్ ఎయిర్ వేస్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, స్పైస్ జెట్ లిమిటెడ్ల మీద చర్య తీసుకుంది. ఈ సంస్థలు ఇంధన సర్ ఛార్జీల నిబంధనలు ఉల్లంఘించి ఫిక్సింగ్లకు పాల్పడ్డాయి.
16. ‘అఖిల భారత వ్యాపారుల సమాఖ్య’ కోసం ప్రారంభించిన ఈ - కామర్స్ పోర్టల్ ఏది?
1) ఈ - లాలా
2) ఈ - కామర్స్ ఇండియా
3) ఈ - గ్రేటెడ్
4) ఈ అఫాభ
Answer. 1
1) ఈ - లాలా
2) ఈ - కామర్స్ ఇండియా
3) ఈ - గ్రేటెడ్
4) ఈ అఫాభ
Answer. 1
17. రాయ్పూర్లో జరిగే ప్రపంచ హకీ లీగ్ పోటీలకు అధికారిక భాగస్వామిగా ఎంపికైన సంస్థ ఏది?
1) ఓఎన్జీసీ
2) కోల్ ఇండియా
3) ఎన్టీపీసీ
4) ఎల్ఐసీ
Answer. 3
వివరణ:ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక, అతి పెద్ద హకీ టోర్నమెంట్కు మొదటి అధికారిక భాగస్వామిగా ఎన్టీపీసీ ఎంపికైంది. ఈ పోటీలో భారత్, అర్జెంటీనా, గ్రేట్ బ్రిటన్, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలు పాల్గొంటాయి.
1) ఓఎన్జీసీ
2) కోల్ ఇండియా
3) ఎన్టీపీసీ
4) ఎల్ఐసీ
Answer. 3
వివరణ:ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక, అతి పెద్ద హకీ టోర్నమెంట్కు మొదటి అధికారిక భాగస్వామిగా ఎన్టీపీసీ ఎంపికైంది. ఈ పోటీలో భారత్, అర్జెంటీనా, గ్రేట్ బ్రిటన్, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలు పాల్గొంటాయి.
18. మహత్మా గాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు?
1) పాకిస్థాన్
2) చైనా
3) వియత్నాం
4) శ్రీలంక
Answer. 4
వివరణ:1927లో గాంధీ శ్రీలంకను సందర్శించినపుడు ‘యువజన గాంధీ సభ’ను ప్రారంభించారు. ఈ సభ వినతిపై మాటాలే వద్ద మహత్మా గాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రారంభించారు.
1) పాకిస్థాన్
2) చైనా
3) వియత్నాం
4) శ్రీలంక
Answer. 4
వివరణ:1927లో గాంధీ శ్రీలంకను సందర్శించినపుడు ‘యువజన గాంధీ సభ’ను ప్రారంభించారు. ఈ సభ వినతిపై మాటాలే వద్ద మహత్మా గాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రారంభించారు.
19. రెండో ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
1) జెనీవా
2) విశాఖపట్నం
3) హైదరాబాద్
4) లండన్
Answer. 2
వివరణ:ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సును ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. తొలిసారి ఈ సదస్సు 2008లోహైదరాబాద్లో జరిగింది.
1) జెనీవా
2) విశాఖపట్నం
3) హైదరాబాద్
4) లండన్
Answer. 2
వివరణ:ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సును ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. తొలిసారి ఈ సదస్సు 2008లోహైదరాబాద్లో జరిగింది.

0 Comments